కువైట్ లో 385 అరెస్ట్.. 497 మందిపై బహిష్కరణ వేటు..!!
- November 18, 2024
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనలపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. గత నాలుగు రోజుల్లో 385 మందిని అరెస్టు చేయగా, 497 మందిని బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. నవంబర్ 11 -14 తేదీల మధ్య దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న కార్మికులతోపాటు వారిని తీసుకొచ్చిన వ్యక్తులతో సహా రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







