కువైట్ లో తొమ్మిది నెలల్లో 199 మంది మృతి..!!
- November 19, 2024
కువైట్: కువైట్ లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో కువైట్లో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 199 మంది మరణించారు. రోడ్డు ట్రాఫిక్ బాధితుల జ్ఞాపకార్థం ప్రపంచ దినోత్సవం సందర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో గణాంకాలను వెల్లడించింది. గత 9 నెలల్లో మొత్తం 199 మరణాలు సంభవించాయని, సగటున 22 మరణాలు చోటు చేసుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దేశిత వేగాన్ని పాటించాలని, సీటు బెల్టులు ధరించాలని, డ్రైవింగ్లో ఫోన్ను ఉపయోగించవద్దని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









