కువైట్ లో తొమ్మిది నెలల్లో 199 మంది మృతి..!!
- November 19, 2024
కువైట్: కువైట్ లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో కువైట్లో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 199 మంది మరణించారు. రోడ్డు ట్రాఫిక్ బాధితుల జ్ఞాపకార్థం ప్రపంచ దినోత్సవం సందర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో గణాంకాలను వెల్లడించింది. గత 9 నెలల్లో మొత్తం 199 మరణాలు సంభవించాయని, సగటున 22 మరణాలు చోటు చేసుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దేశిత వేగాన్ని పాటించాలని, సీటు బెల్టులు ధరించాలని, డ్రైవింగ్లో ఫోన్ను ఉపయోగించవద్దని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







