కువైట్ లో తొమ్మిది నెలల్లో 199 మంది మృతి..!!
- November 19, 2024
కువైట్: కువైట్ లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో కువైట్లో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 199 మంది మరణించారు. రోడ్డు ట్రాఫిక్ బాధితుల జ్ఞాపకార్థం ప్రపంచ దినోత్సవం సందర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో గణాంకాలను వెల్లడించింది. గత 9 నెలల్లో మొత్తం 199 మరణాలు సంభవించాయని, సగటున 22 మరణాలు చోటు చేసుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దేశిత వేగాన్ని పాటించాలని, సీటు బెల్టులు ధరించాలని, డ్రైవింగ్లో ఫోన్ను ఉపయోగించవద్దని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









