కువైట్ లో తొమ్మిది నెలల్లో 199 మంది మృతి..!!
- November 19, 2024
కువైట్: కువైట్ లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో కువైట్లో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 199 మంది మరణించారు. రోడ్డు ట్రాఫిక్ బాధితుల జ్ఞాపకార్థం ప్రపంచ దినోత్సవం సందర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో గణాంకాలను వెల్లడించింది. గత 9 నెలల్లో మొత్తం 199 మరణాలు సంభవించాయని, సగటున 22 మరణాలు చోటు చేసుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దేశిత వేగాన్ని పాటించాలని, సీటు బెల్టులు ధరించాలని, డ్రైవింగ్లో ఫోన్ను ఉపయోగించవద్దని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







