కువైట్ లో తొమ్మిది నెలల్లో 199 మంది మృతి..!!
- November 19, 2024
కువైట్: కువైట్ లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో కువైట్లో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 199 మంది మరణించారు. రోడ్డు ట్రాఫిక్ బాధితుల జ్ఞాపకార్థం ప్రపంచ దినోత్సవం సందర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో గణాంకాలను వెల్లడించింది. గత 9 నెలల్లో మొత్తం 199 మరణాలు సంభవించాయని, సగటున 22 మరణాలు చోటు చేసుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దేశిత వేగాన్ని పాటించాలని, సీటు బెల్టులు ధరించాలని, డ్రైవింగ్లో ఫోన్ను ఉపయోగించవద్దని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







