రోజూ 2,500 మందికి ఇఫ్తార్ అందిస్తున్న ప్రపంచ మెమన్ సంస్థ
- June 25, 2016
దుబాయ్ : ప్రపంచ మెమన్ సంస్థ ( WMO ) మధ్య ప్రాచ్యం, పెప్సికో భాగస్వామ్యంతో ప్రతిరోజు 2,500 మందికి కార్మికులకు, నివాసితులకు శుక్రవారం ఇఫ్తార్ విందుని అందిస్తుంది. రోజువారీ ఈ రంజాన్ ఆహారాన్ని అందించడం ద్వారా రంజాన్ చివరి నాటికి మొత్తం 60,000 మందికి ఇఫ్తార్ ను అందజేయాలని లక్ష్యంతో అందిస్తోంది.
దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ మరియు అల్ ముహాసునహ్ కార్మిక గృహాల ప్రాంతాలకు దగ్గరలో ఇఫ్తార్ గుడారాలలో ఉన్నవారికి భోజనం అందించినట్లు తెలిపారు ప్రపంచ మెమన్ సంస్థ యొక్క రంజాన్ క్యాంప్ కమిటీ చైర్మన్ , కార్యదర్శి జనరల్ మహ్మూద్ శైఖాని మాట్లాడుతూ తాము చేసే ప్రయత్నాలను గూర్చి వివరించారు. అనేక సంక్షేమ ప్రాజెక్టులు, విద్యా మరియు పునరావాస కార్యక్రమాల్లాని ప్రోత్సహించడానికి కృషి చేస్తుందని అన్నారు. . ఈ రంజాన్ సమయంలో మేము దుబాయ్ లో అవసరాల్లో ఉన్న వారికి 60,000 ఇఫ్తార్ భోజనం పంపిణీ చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఇంకా పలుకుబడి గల బహుళజాతి సంస్థ ప్రపంచ మెమన్ సంస్థ ప్రపంచ మానవతా విలువలని ధృడమైన మద్దతు అందించడం కోసం ఇంకో ఉదాహరణగా పెప్సికో భాగస్వామి కావడం సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. "
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









