నవంబర్ 28 నుండి అల్ ఘోర్.. ఐదు రోజుల సాంస్కృతిక వేడుకలు..!!
- November 23, 2024
దోహా: రాబోయే ఐదు రోజుల ఈవెంట్ లో పాల్గొనాలని ఖతార్ ఫౌండేషన్ అల్ ఘోర్హ్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానిస్తుంది. సంప్రదాయం, వారసత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక ప్రయాణంలో భాగస్వామ్యులు కావాలని ఖతార్ కమ్యూనిటీని ఆహ్వానిస్తోంది. అల్ ఘోర్ నవంబర్ 28 నుండి డిసెంబర్ 2 వరకు ఎడ్యుకేషన్ సిటీలో జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక, ప్రాంతీయ ప్రతిభను ప్రదర్శించే వివిధ రకాల సంగీత, నాటక ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు. ల్ ఘోరా కోసం టిక్కెట్లు www.educationcity.qa/al-ghorrahలో అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు QR35, పెద్దలకు QR50, ప్రత్యేక వర్క్షాప్ల కోసం QR200గా నిర్ణయించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈవెంట్ ప్రారంభం రోజున డానా అల్ ఫర్దాన్ నిర్మించిన ‘1001 నైట్స్: ఎ జర్నీ త్రూ ది స్టార్మ్’ పేరుతో ఖతార్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా (QPO) ప్రత్యేక ప్రదర్శన ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









