దోహా మెట్రో.. మెట్రోలింక్ సర్వీస్ విస్తరణ..!!
- November 24, 2024
దోహా: దోహా మెట్రో మెట్రోలింక్ సర్వీస్ విస్తరణను ప్రకటించారు.మెట్రోలింక్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి దోహా మెట్రోను రిలీజియస్ కాంప్లెక్స్ సమీపంలోని ప్రాంతాలను కవర్ చేయడానికి మెట్రోలింక్ బస్సును నడపనున్నట్లు ప్రకటించింది.నవంబర్ 24 నుండి ప్రారంభమయ్యే M141బస్సు.. ఫ్రీ జోన్ స్టేషన్ నుండి రిలీజియస్ కాంప్లెక్స్ సమీపంలోని ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. ఇది వర్కర్స్ హెల్త్ సెంటర్, రిలిజియస్ కాంప్లెక్స్, ఫిలిప్పైన్ స్కూల్ దోహా, పాక్ షామా స్కూల్, బిర్లా పబ్లిక్ స్కూల్, హామిల్టన్ ఇంటర్నేషనల్ స్కూల్తో సహా వివిధ ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీని పెంచుతుందన్నారు. నవంబర్ ప్రారంభంలో దోహా మెట్రో బు సిద్రాలోని ప్రాంతాలకు మెట్రోలింక్ సేవను విస్తరించే ప్రణాళికను ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







