దోహా మెట్రో.. మెట్రోలింక్ సర్వీస్ విస్తరణ..!!
- November 24, 2024
దోహా: దోహా మెట్రో మెట్రోలింక్ సర్వీస్ విస్తరణను ప్రకటించారు.మెట్రోలింక్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి దోహా మెట్రోను రిలీజియస్ కాంప్లెక్స్ సమీపంలోని ప్రాంతాలను కవర్ చేయడానికి మెట్రోలింక్ బస్సును నడపనున్నట్లు ప్రకటించింది.నవంబర్ 24 నుండి ప్రారంభమయ్యే M141బస్సు.. ఫ్రీ జోన్ స్టేషన్ నుండి రిలీజియస్ కాంప్లెక్స్ సమీపంలోని ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. ఇది వర్కర్స్ హెల్త్ సెంటర్, రిలిజియస్ కాంప్లెక్స్, ఫిలిప్పైన్ స్కూల్ దోహా, పాక్ షామా స్కూల్, బిర్లా పబ్లిక్ స్కూల్, హామిల్టన్ ఇంటర్నేషనల్ స్కూల్తో సహా వివిధ ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీని పెంచుతుందన్నారు. నవంబర్ ప్రారంభంలో దోహా మెట్రో బు సిద్రాలోని ప్రాంతాలకు మెట్రోలింక్ సేవను విస్తరించే ప్రణాళికను ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- DPIFF 2025 Welcomes Renowned Astrologer Dr. Sohini Sastri as Jury Member for the Prestigious Film Festival
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







