దోహాలో రచయితలకు ఘన సన్మానం
- November 24, 2024
దోహా: కతర్ లో వంగూరి ఫౌండషపీన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్ర కళా వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న 9వ ప్రపంచ తెలుగు సాహితి సదస్సు లో పాల్గోవడానికి విచ్చేసినటువంటి కవి రచయిత పెరికె నాగభూషణం-ఎసిపి(అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) మరియు వారి మిత్రులు ఎస్.సంతోష్-సి.ఐ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) వి.హనుమంత రెడ్డి-ఎస్.ఐ(సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) లక్ష్మారెడ్డి-కొమురవెల్లి దేవాలయ ఛైర్మన్ ఎం.శ్రీనివాస్ రెడ్డి-రియల్టర్ కు ధన్యవాదాలు తెలుపుతూ (TWA) తెలంగాణ వెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో( TWA) ఛైర్మెన్ ఖాజా నిజాముద్దీన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ రౌఫ్ మరియు అడ్వైసరి మెంబర్ మహమ్మద్ షోహేబ్ జనరల్ సెక్రటరీ నవీద్ దస్తగిరి, మదనపల్లి సంజీవ్,చితకుంట నర్సారెడ్డి, వేణు గోపాల్ తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమం నూతనంగా ప్రారంభమైన మన హైదరాబాద్ రెస్టారెంట్ సబబా లండన్ లో ఘనంగా జరిగింది ఇందులో రెస్టారెంట్ నిర్వాహకులు హన్నన్, ఇంతియాజ్ మరియు సజ్జాద్ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)


తాజా వార్తలు
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!









