దోహాలో రచయితలకు ఘన సన్మానం
- November 24, 2024
దోహా: కతర్ లో వంగూరి ఫౌండషపీన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్ర కళా వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న 9వ ప్రపంచ తెలుగు సాహితి సదస్సు లో పాల్గోవడానికి విచ్చేసినటువంటి కవి రచయిత పెరికె నాగభూషణం-ఎసిపి(అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) మరియు వారి మిత్రులు ఎస్.సంతోష్-సి.ఐ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) వి.హనుమంత రెడ్డి-ఎస్.ఐ(సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) లక్ష్మారెడ్డి-కొమురవెల్లి దేవాలయ ఛైర్మన్ ఎం.శ్రీనివాస్ రెడ్డి-రియల్టర్ కు ధన్యవాదాలు తెలుపుతూ (TWA) తెలంగాణ వెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో( TWA) ఛైర్మెన్ ఖాజా నిజాముద్దీన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ రౌఫ్ మరియు అడ్వైసరి మెంబర్ మహమ్మద్ షోహేబ్ జనరల్ సెక్రటరీ నవీద్ దస్తగిరి, మదనపల్లి సంజీవ్,చితకుంట నర్సారెడ్డి, వేణు గోపాల్ తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమం నూతనంగా ప్రారంభమైన మన హైదరాబాద్ రెస్టారెంట్ సబబా లండన్ లో ఘనంగా జరిగింది ఇందులో రెస్టారెంట్ నిర్వాహకులు హన్నన్, ఇంతియాజ్ మరియు సజ్జాద్ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)


తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







