దోహాలో రచయితలకు ఘన సన్మానం
- November 24, 2024
దోహా: కతర్ లో వంగూరి ఫౌండషపీన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్ర కళా వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న 9వ ప్రపంచ తెలుగు సాహితి సదస్సు లో పాల్గోవడానికి విచ్చేసినటువంటి కవి రచయిత పెరికె నాగభూషణం-ఎసిపి(అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) మరియు వారి మిత్రులు ఎస్.సంతోష్-సి.ఐ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) వి.హనుమంత రెడ్డి-ఎస్.ఐ(సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) లక్ష్మారెడ్డి-కొమురవెల్లి దేవాలయ ఛైర్మన్ ఎం.శ్రీనివాస్ రెడ్డి-రియల్టర్ కు ధన్యవాదాలు తెలుపుతూ (TWA) తెలంగాణ వెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో( TWA) ఛైర్మెన్ ఖాజా నిజాముద్దీన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ రౌఫ్ మరియు అడ్వైసరి మెంబర్ మహమ్మద్ షోహేబ్ జనరల్ సెక్రటరీ నవీద్ దస్తగిరి, మదనపల్లి సంజీవ్,చితకుంట నర్సారెడ్డి, వేణు గోపాల్ తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమం నూతనంగా ప్రారంభమైన మన హైదరాబాద్ రెస్టారెంట్ సబబా లండన్ లో ఘనంగా జరిగింది ఇందులో రెస్టారెంట్ నిర్వాహకులు హన్నన్, ఇంతియాజ్ మరియు సజ్జాద్ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)


తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







