ఇంట్లో అగ్ని ప్రమాదం..ఇద్దరు చిన్నారులు మృతి..!!
- November 25, 2024
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముదైబిలోని విలాయత్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. అల్ ముదైబిలోని విలాయత్లోని అల్ జర్దా ప్రాంతంలోని ఒక ఇంట్లో చెలరేగిన అగ్నిప్రమాదం చెలరేగిందని, సమాచారం అందగానే ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని సిడిఎఎ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









