ఇంట్లో అగ్ని ప్రమాదం..ఇద్దరు చిన్నారులు మృతి..!!
- November 25, 2024
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముదైబిలోని విలాయత్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. అల్ ముదైబిలోని విలాయత్లోని అల్ జర్దా ప్రాంతంలోని ఒక ఇంట్లో చెలరేగిన అగ్నిప్రమాదం చెలరేగిందని, సమాచారం అందగానే ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని సిడిఎఎ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారని తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









