ఇంట్లో అగ్ని ప్రమాదం..ఇద్దరు చిన్నారులు మృతి..!!
- November 25, 2024
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముదైబిలోని విలాయత్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. అల్ ముదైబిలోని విలాయత్లోని అల్ జర్దా ప్రాంతంలోని ఒక ఇంట్లో చెలరేగిన అగ్నిప్రమాదం చెలరేగిందని, సమాచారం అందగానే ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని సిడిఎఎ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







