చంద్రబాబునాయుడు హాంకాంగ్కు చేరుకున్నారు..
- June 25, 2016
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాంకాంగ్కు చేరుకున్నారు. సాయంత్రం 4:35కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హాంకాంగ్ వెళ్లారు. అలాగే రాత్రి రాత్రి 7:30 నుంచి 10గంటల వరకు వివిధ రంగాల వ్యాపార ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే శ్రీలంక వాణిజ్య మంత్రి సమర విక్రమతో కూడా బాబు భేటీ కానున్నారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యుఎస్ఏ ఎండీ సనిటా నాయర్తో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.
ఇక రేపు మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ ష్క్వాబ్తో భేటీ కానున్నారు. రేపు సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ వేదికగా జరిగే సిటీస్ బై డిజైన్, నాట్ డిమాండ్ అంశంపై చంద్రబాబు ప్రసంగించనున్నారు. అంతేగాక షేపింగ్ ఏ ఫుడ్ సిస్టమ్ ఎజెండా అంశంపై కూడా ఆయన ప్రసంగించనున్నారు. రేపు రాత్రి ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే 'షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్' చర్చాగోష్ఠిలో చంద్రబాబు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







