ఆత్రేయపురం శ్రీవారి ఆలయంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు పూజలు
- November 30, 2024
అమరావతి: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు.ఆలయ అధికారులు సాంప్రదాయ పద్ధతులతో నాయుడుకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.వేద పండితులు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్థల పురాణాన్ని నాయుడుకు వివరించారు.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







