ఇరాక్లోని ఫల్లుజా నగరంలో ఐఎస్ స్థావరాలపై దాడిచేసిన ఇరాకీ దళాలు
- June 26, 2016
ఇరాక్లోని ఫల్లుజా నగరంలో ఐఎస్ ఉగ్రవాదుల చివరి స్థావరంపై ఇరాకీ దళాలు పట్టుసాధించాయి. ఐఎస్కు పట్టున్న చివరి ప్రాంతమైన వాయువ్యలోని గొలాన్ ప్రాంతం వైపు ఉగ్రవాద వ్యతిరేక దళాలు కదిలాయని లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ వాహబ్ అల్సాదీ తెలిపారు. బాగ్దాద్కు పశ్చిమంగా ఉన్న ఈ పట్టణం పూర్తిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుందన్నారు. 2014లో ఐఎస్ ఈ నగరంపై పట్టుసాధించింది. ఇటీవల మేలో దీనిని తిరిగి చేజిక్కించుకోవడానికి ప్రభుత్వ దళాలు పోరు ప్రారంభించాయి. ఈ పోరాటంలో మొత్తం 1800 మంది మిలిటెంట్లు మృతి చెందారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









