మిడిల్ ఈస్ట్ సంక్షోభం..అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది: జైశంకర్
- December 08, 2024
దోహా: .. గాజా స్ట్రిప్లో యుద్ధం కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో జరుగుతున్నది భారతదేశంతో సహా అన్ని దేశాలపై ప్రభావం చూపుతుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ పేర్కొన్నారు. దోహా ఫోరమ్ 2024లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇండియా భౌగోళికంగా చాలా దూరంలో ఉందని, కానీ అది ఈ ప్రాంతానికి కనెక్ట్ అయి ఉందని, మధ్యధరా దేశాలలో అర మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారని, ఇండియా- ఆ దేశాల మధ్య వాణిజ్య పరిమాణం 80 బిలియన్ డాలర్లు ఉందని జైశంకర్ గుర్తుచేశారు. గల్ఫ్లో నివసిస్తున్న 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది భారతీయుల కారణంగా, వాణిజ్య పరిమాణం $180 బిలియన్లకు చేరుకుందని తెలిపారు. ఈ ప్రాంతంలో కీలకమైన అంశం పాలస్తీనా అని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు దౌత్య మార్గం ఒక్కటే పరిష్కార మార్గమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







