డ్రగ్ స్మగ్లింగ్..దంపతులకు 10ఏళ్ల జైలుశిక్ష, Dh500,000 ఫైన్..!!
- December 08, 2024
దుబాయ్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన వివాహిత దంపతులకు జీవిత ఖైదు విధించారు. ఒక్కొక్కరికి 500,000 దిర్హామ్ల జరిమానా విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శిక్ష ముగిసిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. గాంబియన్ మహిళ, నైజీరియన్ వ్యక్తి యూఏఈలోకి 4.2 కిలోల గంజాయిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు. మహిళా గంజాయి తెస్తూ జనవరి 2న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడింది. అనంతరం ఆమె ఇచ్చిన సమాచారంతో నైజీరియన్ వ్యక్తిని నైఫ్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి