డ్రగ్ స్మగ్లింగ్..దంపతులకు 10ఏళ్ల జైలుశిక్ష, Dh500,000 ఫైన్..!!
- December 08, 2024
దుబాయ్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన వివాహిత దంపతులకు జీవిత ఖైదు విధించారు. ఒక్కొక్కరికి 500,000 దిర్హామ్ల జరిమానా విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శిక్ష ముగిసిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. గాంబియన్ మహిళ, నైజీరియన్ వ్యక్తి యూఏఈలోకి 4.2 కిలోల గంజాయిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు. మహిళా గంజాయి తెస్తూ జనవరి 2న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడింది. అనంతరం ఆమె ఇచ్చిన సమాచారంతో నైజీరియన్ వ్యక్తిని నైఫ్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!









