డ్రగ్ స్మగ్లింగ్..దంపతులకు 10ఏళ్ల జైలుశిక్ష, Dh500,000 ఫైన్..!!
- December 08, 2024
దుబాయ్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన వివాహిత దంపతులకు జీవిత ఖైదు విధించారు. ఒక్కొక్కరికి 500,000 దిర్హామ్ల జరిమానా విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శిక్ష ముగిసిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. గాంబియన్ మహిళ, నైజీరియన్ వ్యక్తి యూఏఈలోకి 4.2 కిలోల గంజాయిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు. మహిళా గంజాయి తెస్తూ జనవరి 2న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడింది. అనంతరం ఆమె ఇచ్చిన సమాచారంతో నైజీరియన్ వ్యక్తిని నైఫ్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









