సిరియన్ ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తాము: ఒమన్
- December 09, 2024
మస్కట్: సిరియన్ అరబ్ రిపబ్లిక్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఒమన్ సుల్తానేట్ ప్రకటించింది. సోదర సిరియన్ ప్రజల ఇష్టాన్ని గౌరవిస్తామని, సిరియా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, ఐక్యతను కాపాడవలసిన అవసరం ఉందని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అన్ని పార్టీలు సహనాన్ని పాటించాలని, హింసను నివారించాలని, భద్రత, స్థిరత్వం, సోదర సోదరీమణుల సిరియా ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా జాతీయ సయోధ్యను సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







