డిసెంబరు 31 డెడ్ లైన్.. బయోమెట్రిక్ పూర్తికి ప్రవాసులకు హెచ్చరిక..!!
- December 10, 2024
కువైట్: బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియలను ఇంకా పూర్తి చేయని ప్రవాసులు డిసెంబర్ 31లోపు పూర్తి చేయవలసిందిగా అంతర్గత మంత్రిత్వ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ, బ్యాంకింగ్ లావాదేవీలు ఆలస్యం లేదా అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు ఈ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యక్తులు తప్పనిసరిగా “మెటా” ప్లాట్ఫారమ్ లేదా “సాహెల్” అప్లికేషన్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని, నిర్ణీత తేదీ, సమయంలో బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను పూర్తి చేయడానికి వెళ్లాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 31లోపు బయోమెట్రిక్ చేయడంలో విఫలమైన వారికి ప్రభుత్వ, బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడతాయని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







