డిసెంబరు 31 డెడ్ లైన్.. బయోమెట్రిక్ పూర్తికి ప్రవాసులకు హెచ్చరిక..!!
- December 10, 2024
కువైట్: బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియలను ఇంకా పూర్తి చేయని ప్రవాసులు డిసెంబర్ 31లోపు పూర్తి చేయవలసిందిగా అంతర్గత మంత్రిత్వ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ, బ్యాంకింగ్ లావాదేవీలు ఆలస్యం లేదా అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు ఈ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యక్తులు తప్పనిసరిగా “మెటా” ప్లాట్ఫారమ్ లేదా “సాహెల్” అప్లికేషన్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని, నిర్ణీత తేదీ, సమయంలో బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను పూర్తి చేయడానికి వెళ్లాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 31లోపు బయోమెట్రిక్ చేయడంలో విఫలమైన వారికి ప్రభుత్వ, బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడతాయని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!









