ఇండియా,కువైట్ ఆధ్వర్యంలో హైడ్రోకార్బన్లపై కీలక సమావేశం..!!
- December 12, 2024
కువైట్: ఇండియా, కువైట్ ఆధ్వర్యంలో హైడ్రోకార్బన్స్పై 7వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ (JWG) సమావేశం జరిగింది. భారత పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (IC) ఈషా శ్రీవాస్తవ, కువైట్ చమురు మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఖలీద్ అల్-దేయిన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, వ్యూహాత్మక నిల్వలు, గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనాలు, పునరుత్పాదక శక్తితో సహా తక్కువ-కార్బన్ సొల్యూషన్స్ ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించారు. ఏటా ఫ్లాగ్షిప్ ఎనర్జీ ఈవెంట్పై చర్చలు జరపడానికి ఇరుపక్షాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. 2025, ఫిబ్రవరిలో ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా G20 ప్రెసిడెన్సీలో గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్లో సభ్యత్వం కోసం కువైట్ ఆసక్తిని వ్యక్తం చేసింది. సహకరించాలని భారత్ మద్దతును కోరింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









