తేనెటీగల ముసుగులో డ్రగ్స్ రవాణా.. ఐదుగురు సభ్యుల ముఠా గుట్టురట్టు..!!
- December 17, 2024
రియాద్: తేనెటీగల దిగుమతి వ్యాపారం ముసుగులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను సౌదీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఒక సౌదీ పౌరుడు, నలుగురు ఈజిప్టు పౌరులు ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యాపారం కోసం తేనెటీగలను దిగుమతి చేసుకుంటూ మాదకద్రవ్యాలను ఈ ముఠా స్మగ్లింగ్ కు పాల్పడుతుందని పేర్కొన్నారు. అరెస్టు చేసిన ముఠా సభ్యులపై అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. రాజ్యంలో డ్రగ్స్ స్మగ్లింగ్, హ్యుమన్ ట్రాఫికింగ్ను ఎదుర్కోవడానికి తమ నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







