తేనెటీగల ముసుగులో డ్రగ్స్ రవాణా.. ఐదుగురు సభ్యుల ముఠా గుట్టురట్టు..!!
- December 17, 2024
రియాద్: తేనెటీగల దిగుమతి వ్యాపారం ముసుగులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను సౌదీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఒక సౌదీ పౌరుడు, నలుగురు ఈజిప్టు పౌరులు ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యాపారం కోసం తేనెటీగలను దిగుమతి చేసుకుంటూ మాదకద్రవ్యాలను ఈ ముఠా స్మగ్లింగ్ కు పాల్పడుతుందని పేర్కొన్నారు. అరెస్టు చేసిన ముఠా సభ్యులపై అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. రాజ్యంలో డ్రగ్స్ స్మగ్లింగ్, హ్యుమన్ ట్రాఫికింగ్ను ఎదుర్కోవడానికి తమ నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









