అస్రీ బీచ్లో బీచ్ క్లీన్-అప్ డ్రైవ్ చేపట్టిన బహ్రెయిన్ ఒడియా సమాజ్..!!
- December 19, 2024
మనామా: ముహర్రక్ మునిసిపాలిటీ సహకారంతో బహ్రెయిన్ ఒడియా సమాజ్.. అస్రీ బీచ్, హిద్ద్ వద్ద బీచ్ క్లీన్-అప్ డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించింది. కార్యక్రమాన్ని అధికారికంగా భారత రాయబార కార్యాలయం అధికారి చితా రంజన్ నాయక్, బహ్రెయిన్ ఒడియా సమాజ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ పాడి ప్రారంభించారు. క్లీన్-అప్ డ్రైవ్ ఆస్రీ బీచ్ సహజ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచింది. అనంతరం బహ్రెయిన్ ఒడియా సమాజ్ దాని సభ్యులు, వాలంటీర్లను అధికారులు అభినందించారు. ఈ చొరవ పౌర బాధ్యత పట్ల సంస్థల నిబద్ధతను చెబుతుందన్నారు. ఇదే విధమైన భవిష్యత్ ప్రయత్నాలకు సానుకూల ఉదాహరణను సెట్ చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







