ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికిన ఇండియన్ కమ్యూనిటీ..!!
- December 22, 2024
కువైట్: రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం కువైట్ చేరుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ ఘన స్వాగతం పలికింది. సెయింట్ రెజిస్ హోటల్లో జరిగిన రిసెప్షన్కు ఎంపిక చేసిన భారతీయ పాఠశాలల విద్యార్థులు, భారతీయ వ్యాపార నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు, సంఘంలోని ప్రముఖ సభ్యులు సహా భారతీయ సంఘంలోని ఎంపిక చేసిన సభ్యులు హాజరయ్యారు. 'చెండ మేళం'తో కూడిన రంగుల సాంస్కృతిక ప్రదర్శనతో మోదీకి స్వాగతం పలికారు. ఆయన అభిమాన నేతకు స్వాగతం పలుకుతూ ''మోదీ.. మోడీ..'', 'భారత్ మాతా కీ జై..' అంటూ నినాదాలు చేయడంతో వాతావరణం హోరెత్తింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









