ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికిన ఇండియన్ కమ్యూనిటీ..!!
- December 22, 2024
కువైట్: రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం కువైట్ చేరుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ ఘన స్వాగతం పలికింది. సెయింట్ రెజిస్ హోటల్లో జరిగిన రిసెప్షన్కు ఎంపిక చేసిన భారతీయ పాఠశాలల విద్యార్థులు, భారతీయ వ్యాపార నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు, సంఘంలోని ప్రముఖ సభ్యులు సహా భారతీయ సంఘంలోని ఎంపిక చేసిన సభ్యులు హాజరయ్యారు. 'చెండ మేళం'తో కూడిన రంగుల సాంస్కృతిక ప్రదర్శనతో మోదీకి స్వాగతం పలికారు. ఆయన అభిమాన నేతకు స్వాగతం పలుకుతూ ''మోదీ.. మోడీ..'', 'భారత్ మాతా కీ జై..' అంటూ నినాదాలు చేయడంతో వాతావరణం హోరెత్తింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







