బకాయిలపై కొరడా ఝలిపించనున్న 'ఎతిసలాత్'
- July 09, 2015
బిల్లు చెల్లించవలసిన సమయం దాటిన 15 రోజుల గ్రేస్ పీరియడ్ అనంతరం సేవలను నిలిపివేస్తామని, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ టెలికాం సర్వీస్ ప్రవైడర్ ఎతిసలాత్ అధికారులు తెలిపారు. ఈ నిబంధన, బిల్లు చెల్లించవలసిఉన్న తేదీ నుండి మొదలుకొని లాండ్ లైన్, ఇంటెర్నెట్ సర్వీస్ లు మరియు మొబైల్ ఫోన్లకు వర్తిస్తుందని వారు తెలిపారు. ఈ విధంగా తాత్కాలికంగా నిలిపివేయబడే సేవలు, బిల్లు చెల్లించబడిన తరువాత పునరుద్ధరించబడతాయని తెలియచేశారు. ఐతే, గ్రేస్ పెరియడ్ అవధిని పెంచాలని ప్రజలు, వినియోగదారులు డిమాండు చేస్తున్నట్టు సమాచారం! ఎతిసలాత్ ప్రధాన పోటీదారు ఐన డ్యూ, బిల్లు చెల్లించడానికి ఇచ్చిన 10 రోజుల గ్రేస్ పెరియడ్ ను జూన్ 2011లో రద్దుచేయడం గమనార్హం!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







