బకాయిలపై కొరడా ఝలిపించనున్న 'ఎతిసలాత్'
- July 09, 2015
బిల్లు చెల్లించవలసిన సమయం దాటిన 15 రోజుల గ్రేస్ పీరియడ్ అనంతరం సేవలను నిలిపివేస్తామని, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ టెలికాం సర్వీస్ ప్రవైడర్ ఎతిసలాత్ అధికారులు తెలిపారు. ఈ నిబంధన, బిల్లు చెల్లించవలసిఉన్న తేదీ నుండి మొదలుకొని లాండ్ లైన్, ఇంటెర్నెట్ సర్వీస్ లు మరియు మొబైల్ ఫోన్లకు వర్తిస్తుందని వారు తెలిపారు. ఈ విధంగా తాత్కాలికంగా నిలిపివేయబడే సేవలు, బిల్లు చెల్లించబడిన తరువాత పునరుద్ధరించబడతాయని తెలియచేశారు. ఐతే, గ్రేస్ పెరియడ్ అవధిని పెంచాలని ప్రజలు, వినియోగదారులు డిమాండు చేస్తున్నట్టు సమాచారం! ఎతిసలాత్ ప్రధాన పోటీదారు ఐన డ్యూ, బిల్లు చెల్లించడానికి ఇచ్చిన 10 రోజుల గ్రేస్ పెరియడ్ ను జూన్ 2011లో రద్దుచేయడం గమనార్హం!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







