సాయి సన్నిధిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
- December 26, 2024
షిరిడి: త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.అలాగే ఆయన సమాధి వద్ద పూలమాలలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి బాలాసాహెబ్ కొలేకర్ ఆయనకు శాలువా వేసి సత్కరించారు అనంతరం బాబా వారి తీర్థప్రసాదాలు, శ్రీ సాయిమూర్తిని అందజేశారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









