సాయి సన్నిధిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి

- December 26, 2024 , by Maagulf
సాయి సన్నిధిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి

షిరిడి: త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.అలాగే ఆయన సమాధి వద్ద పూలమాలలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణాధికారి బాలాసాహెబ్ కొలేకర్ ఆయనకు శాలువా వేసి సత్కరించారు అనంతరం బాబా వారి తీర్థప్రసాదాలు, శ్రీ సాయిమూర్తిని అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com