దోహా మునిసిపాలిటీలో దూసుకుపోనున్న ఎలక్ట్రిక్ కార్స్..!!
- January 04, 2025
దోహా: ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ దోహా మునిసిపాలిటీలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్స్ తనిఖీలు, వర్క షాప్స్ ను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తరించేందుకు, దోహాను స్థిరమైన స్మార్ట్ నగరాల కోసం గ్లోబల్ మోడల్గా మార్చడానికి ఇది దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు. మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ 2024-2030.. ఖతార్ నేషనల్ విజన్ 2030లో ఇది భాగం అని మంత్రిత్వశాఖ పేర్కొన్నది. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా జీరో ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. గ్యాసోలిన్, డీజిల్ కార్లు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల వంటి హానికరమైన కాలుష్య కారకాలను విడుదల చేయవు. ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణానికి హాని చేసే ఎటువంటి ఉద్గారాలను ఉత్పత్తి చేయవు. గ్యాస్ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









