దోహా మునిసిపాలిటీలో దూసుకుపోనున్న ఎలక్ట్రిక్ కార్స్..!!
- January 04, 2025
దోహా: ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ దోహా మునిసిపాలిటీలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్స్ తనిఖీలు, వర్క షాప్స్ ను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తరించేందుకు, దోహాను స్థిరమైన స్మార్ట్ నగరాల కోసం గ్లోబల్ మోడల్గా మార్చడానికి ఇది దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు. మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ 2024-2030.. ఖతార్ నేషనల్ విజన్ 2030లో ఇది భాగం అని మంత్రిత్వశాఖ పేర్కొన్నది. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా జీరో ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. గ్యాసోలిన్, డీజిల్ కార్లు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల వంటి హానికరమైన కాలుష్య కారకాలను విడుదల చేయవు. ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణానికి హాని చేసే ఎటువంటి ఉద్గారాలను ఉత్పత్తి చేయవు. గ్యాస్ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







