హాస్పిటల్ ను వేలం వేసి అప్పులు తీర్చండి..కోర్టు కీలక ఆదేశాలు..!!
- January 04, 2025
యూఏఈ: ఆరోగ్య సంరక్షణ సదుపాయంలో వైద్య పరికరాల వేలం వేసి, డాక్టర్లు, నర్సుల జీతాలతో సహా రుణదాతల అప్పులు చెల్లించాలని దుబాయ్లోని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనవరి 7 సాయంత్రం 5 గంటలకు రస్ అల్ ఖోర్ ప్రదేశంలో వేలం నిర్వహించనున్నట్లు కోర్టు ఆర్డర్స్ ద్వారా తెలుస్తుంది. కొనుగోలుదారులు కంపెనీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా పాల్గొనవచ్చు. వేలం వేసే వస్తువులలో ఎక్స్-రే యంత్రాలు, ఆటోమేటెడ్ ఎనలైజర్లు, బెడ్స్, ఇన్ఫ్యూషన్ పంపులు, రక్తపోటు మానిటర్లు, బ్రోంకోస్కోపీ పరికరాలు 1.7 మిలియన్ దిర్హాంలు విలువ చేసే కాథెటరైజేషన్ కార్డియాక్ సిస్టమ్ ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ 22 మిలియన్ దిర్హాన్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









