హాస్పిటల్ ను వేలం వేసి అప్పులు తీర్చండి..కోర్టు కీలక ఆదేశాలు..!!
- January 04, 2025
యూఏఈ: ఆరోగ్య సంరక్షణ సదుపాయంలో వైద్య పరికరాల వేలం వేసి, డాక్టర్లు, నర్సుల జీతాలతో సహా రుణదాతల అప్పులు చెల్లించాలని దుబాయ్లోని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనవరి 7 సాయంత్రం 5 గంటలకు రస్ అల్ ఖోర్ ప్రదేశంలో వేలం నిర్వహించనున్నట్లు కోర్టు ఆర్డర్స్ ద్వారా తెలుస్తుంది. కొనుగోలుదారులు కంపెనీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా పాల్గొనవచ్చు. వేలం వేసే వస్తువులలో ఎక్స్-రే యంత్రాలు, ఆటోమేటెడ్ ఎనలైజర్లు, బెడ్స్, ఇన్ఫ్యూషన్ పంపులు, రక్తపోటు మానిటర్లు, బ్రోంకోస్కోపీ పరికరాలు 1.7 మిలియన్ దిర్హాంలు విలువ చేసే కాథెటరైజేషన్ కార్డియాక్ సిస్టమ్ ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ 22 మిలియన్ దిర్హాన్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









