హాస్పిటల్ ను వేలం వేసి అప్పులు తీర్చండి..కోర్టు కీలక ఆదేశాలు..!!
- January 04, 2025
యూఏఈ: ఆరోగ్య సంరక్షణ సదుపాయంలో వైద్య పరికరాల వేలం వేసి, డాక్టర్లు, నర్సుల జీతాలతో సహా రుణదాతల అప్పులు చెల్లించాలని దుబాయ్లోని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనవరి 7 సాయంత్రం 5 గంటలకు రస్ అల్ ఖోర్ ప్రదేశంలో వేలం నిర్వహించనున్నట్లు కోర్టు ఆర్డర్స్ ద్వారా తెలుస్తుంది. కొనుగోలుదారులు కంపెనీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా పాల్గొనవచ్చు. వేలం వేసే వస్తువులలో ఎక్స్-రే యంత్రాలు, ఆటోమేటెడ్ ఎనలైజర్లు, బెడ్స్, ఇన్ఫ్యూషన్ పంపులు, రక్తపోటు మానిటర్లు, బ్రోంకోస్కోపీ పరికరాలు 1.7 మిలియన్ దిర్హాంలు విలువ చేసే కాథెటరైజేషన్ కార్డియాక్ సిస్టమ్ ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ 22 మిలియన్ దిర్హాన్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







