గతేడాది 35వేల మంది ప్రవాసులపై చర్యలు..!!
- January 07, 2025
కువైట్: కువైట్ గత ఏడాది 35వేల మంది ప్రవాసులను బహిష్కరించింది. ఈ మేరకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారుల నివేదిక ప్రకారం, బహిష్కరణ విభాగం ప్రవాసులపై చర్యలు తీసుకుంది. అంతకుమందు నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. వారిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రిఫర్ చేశారు. నివాస చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







