గతేడాది 35వేల మంది ప్రవాసులపై చర్యలు..!!

- January 07, 2025 , by Maagulf
గతేడాది 35వేల మంది ప్రవాసులపై చర్యలు..!!

కువైట్: కువైట్ గత ఏడాది 35వేల మంది ప్రవాసులను బహిష్కరించింది. ఈ మేరకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారుల నివేదిక ప్రకారం, బహిష్కరణ విభాగం ప్రవాసులపై చర్యలు తీసుకుంది.   అంతకుమందు నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. వారిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రిఫర్ చేశారు. నివాస చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com