గతేడాది 35వేల మంది ప్రవాసులపై చర్యలు..!!
- January 07, 2025
కువైట్: కువైట్ గత ఏడాది 35వేల మంది ప్రవాసులను బహిష్కరించింది. ఈ మేరకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారుల నివేదిక ప్రకారం, బహిష్కరణ విభాగం ప్రవాసులపై చర్యలు తీసుకుంది. అంతకుమందు నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. వారిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రిఫర్ చేశారు. నివాస చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









