ఒమన్ లో 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్ష..!!
- January 11, 2025
మస్కట్: ఒమన్ సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్.. వివిధ నేరాలకు పాల్పడిన 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్షను ప్రసాదించారు. ఈ క్షమాభిక్ష జనవరి 11వ తేదీన హిజ్ మెజెస్టి అధికారాన్ని స్వీకరించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హిస్ మెజెస్టి సుల్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









