ఒమన్ లో 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్ష..!!
- January 11, 2025
మస్కట్: ఒమన్ సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్.. వివిధ నేరాలకు పాల్పడిన 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్షను ప్రసాదించారు. ఈ క్షమాభిక్ష జనవరి 11వ తేదీన హిజ్ మెజెస్టి అధికారాన్ని స్వీకరించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హిస్ మెజెస్టి సుల్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







