ఒమన్ లో 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్ష..!!
- January 11, 2025
మస్కట్: ఒమన్ సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్.. వివిధ నేరాలకు పాల్పడిన 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్షను ప్రసాదించారు. ఈ క్షమాభిక్ష జనవరి 11వ తేదీన హిజ్ మెజెస్టి అధికారాన్ని స్వీకరించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హిస్ మెజెస్టి సుల్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







