స్పెషల్ క్యాంపెయిన్.. సులైబిఖాత్లో 1754 ట్రాఫిక్ జరిమానాలు జారీ..
- January 12, 2025
కువైట్: సులైబిఖాత్లో ట్రాఫిక్, భద్రతా క్యాంపెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ సందర్భంగా 1,754 ట్రాఫిక్ జరిమానాలను జారీ చేసింది. 32 మందిని అరెస్టు చేసింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇది సురక్షితమైన, స్థిరమైన వాతావరణాన్ని అందించడానికి, భద్రత పబ్లిక్ ఆర్డర్ను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వ్యూహంలో భాగమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!







