6 దేశాలతో మైనింగ్ ఒప్పందాలు.. సౌదీ అరేబియా
- January 15, 2025
రియాద్: ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ ఫ్లాగ్షిప్ ప్రారంభ సమావేశమైన నాల్గవ మినిస్టీరియల్ రౌండ్టేబుల్ సందర్భంగా సౌదీ అరేబియా పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ ఆరు దేశాలతో అవగాహన ఒప్పందాలు (MOUలు), సహకార ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ సమావేశం అంతర్జాతీయ భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో సౌదీ మైనింగ్, ఖనిజాల రంగం అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన దశగా భావిస్తున్నారు.
సౌదీ అరేబియా తరపున పరిశ్రమలు, ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయెఫ్ ఒప్పందాలపై సంతకం చేశారు. ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ నాల్గవ ఎడిషన్ రియాద్లో ప్రారంభమైంది. ఈ ఈవెంట్లో 16 G20 దేశాలు, 50 అంతర్జాతీయ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, కమోడిటీ ట్రేడ్ అసోసియేషన్లు, గ్లోబల్ మైనింగ్ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులతో సహా 90 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







