మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- January 23, 2025
కువైట్: మహ్బౌలా ప్రాంతంలో మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీకి పాల్పడిన నైజీరియన్ ముఠాను 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారి వద్ద నుండి 4600 దీనార్ల విలువైన విదేశీ కరెన్సీలను స్వాధీనం చేసుకున్నారు.చోరీ చేసిన వాహనాలను నిందితులు ఉపయోగించారని పేర్కొన్నారు.నిందితులలో ఒకరిని మహబూలా ప్రాంతంలో అరెస్ట్ చేయగా, ఇతర నిందితుతులను అల్-ఖురైన్ మార్కెట్స్ ప్రాంతంలో అరెస్టు చేశారు. అనంతరం వారి ఇంటి నుండి చోరీ చేసి నగదుతోపాటు మాదక ద్రవ్యం (షాబు)ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రెఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల









