మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- January 23, 2025
కువైట్: మహ్బౌలా ప్రాంతంలో మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీకి పాల్పడిన నైజీరియన్ ముఠాను 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారి వద్ద నుండి 4600 దీనార్ల విలువైన విదేశీ కరెన్సీలను స్వాధీనం చేసుకున్నారు.చోరీ చేసిన వాహనాలను నిందితులు ఉపయోగించారని పేర్కొన్నారు.నిందితులలో ఒకరిని మహబూలా ప్రాంతంలో అరెస్ట్ చేయగా, ఇతర నిందితుతులను అల్-ఖురైన్ మార్కెట్స్ ప్రాంతంలో అరెస్టు చేశారు. అనంతరం వారి ఇంటి నుండి చోరీ చేసి నగదుతోపాటు మాదక ద్రవ్యం (షాబు)ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రెఫర్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!