డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- January 23, 2025
రియాద్: వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించే వాహనదారులపై SR500 నుండి SR900 వరకు జరిమానా విధిస్తామని సౌదీ అరేబియా ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ను ఉపయోగించడం ట్రాఫిక్ ఉల్లంఘన అని డిపార్ట్మెంట్ తన X ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపింది. వాహనాలు నడుపుతున్నప్పుడు హ్యాండ్హెల్డ్ మొబైల్ పరికరాలను ఉపయోగించడం రాజ్యంలో వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ ప్రమాదాలకు ప్రధాన కారణమని డిపార్ట్మెంట్ గతంలో హెచ్చరించింది. కింగ్డమ్లోని వాహనదారులందరూ ట్రాఫిక్ చట్టాలు, రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని కోరింది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









