అరకులో పాస్పోర్ట్ ఆఫీస్
- January 23, 2025
ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు వ్యాలీలో కొత్త ప్రాంతీయ పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని విదేశాంగశాఖ ప్రారంభించింది. పోస్టుల శాఖతో కలిసి ఏర్పాటైన ఇది దేశంలో 443వ పాస్పోర్ట్ కేంద్రం కాగా, విశాఖపట్నం పరిధిలో 8వ ప్రాంతీయ కేంద్రమని తెలిపింది. దీని ప్రారంభంలో అరకు ఎంపీ తనూజ రాణి, ఎమ్మెల్యే మత్స్యలింగం, విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ KJ.శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









