అరకులో పాస్పోర్ట్ ఆఫీస్
- January 23, 2025
ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు వ్యాలీలో కొత్త ప్రాంతీయ పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని విదేశాంగశాఖ ప్రారంభించింది. పోస్టుల శాఖతో కలిసి ఏర్పాటైన ఇది దేశంలో 443వ పాస్పోర్ట్ కేంద్రం కాగా, విశాఖపట్నం పరిధిలో 8వ ప్రాంతీయ కేంద్రమని తెలిపింది. దీని ప్రారంభంలో అరకు ఎంపీ తనూజ రాణి, ఎమ్మెల్యే మత్స్యలింగం, విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ KJ.శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









