సిరియాకు 54 కొత్త రిలీఫ్ ట్రక్కులు పంపిన సౌదీ అరేబియా..!!
- January 26, 2025
అమ్మాన్: కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్రీలీఫ్) నిర్వహించిన సౌదీ ల్యాండ్ రిలీఫ్ బ్రిడ్జ్లో భాగంగా యాభై నాలుగు కొత్త సౌదీ రిలీఫ్ ట్రక్కులు జాబర్ బోర్డర్ క్రాసింగ్ను దాటి జోర్డాన్లోకి చేరుకున్నాయి. సిరియన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి అవసరమైన ఆహారం,వైద్య సామాగ్రిని తీసుకువెళుతున్నాయి. అలాగే సౌదీ ఎయిర్ రిలీఫ్ బ్రిడ్జ్లో భాగంగా ఆహారం, వైద్యం,షెల్టర్ సామాగ్రిని తీసుకుని డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన 13 రిలీఫ్ విమానాలు చేరుకున్నాయి. సంక్షోభ సమయంలో అవసరమైన దేశాలకు సహాయాన్ని అందించడంలో ముందుంటామని సౌదీ అరేబియా తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







