సిరియాకు 54 కొత్త రిలీఫ్ ట్రక్కులు పంపిన సౌదీ అరేబియా..!!
- January 26, 2025
అమ్మాన్: కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్రీలీఫ్) నిర్వహించిన సౌదీ ల్యాండ్ రిలీఫ్ బ్రిడ్జ్లో భాగంగా యాభై నాలుగు కొత్త సౌదీ రిలీఫ్ ట్రక్కులు జాబర్ బోర్డర్ క్రాసింగ్ను దాటి జోర్డాన్లోకి చేరుకున్నాయి. సిరియన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి అవసరమైన ఆహారం,వైద్య సామాగ్రిని తీసుకువెళుతున్నాయి. అలాగే సౌదీ ఎయిర్ రిలీఫ్ బ్రిడ్జ్లో భాగంగా ఆహారం, వైద్యం,షెల్టర్ సామాగ్రిని తీసుకుని డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన 13 రిలీఫ్ విమానాలు చేరుకున్నాయి. సంక్షోభ సమయంలో అవసరమైన దేశాలకు సహాయాన్ని అందించడంలో ముందుంటామని సౌదీ అరేబియా తెలిపింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







