సిరియాకు 54 కొత్త రిలీఫ్ ట్రక్కులు పంపిన సౌదీ అరేబియా..!!
- January 26, 2025
అమ్మాన్: కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్రీలీఫ్) నిర్వహించిన సౌదీ ల్యాండ్ రిలీఫ్ బ్రిడ్జ్లో భాగంగా యాభై నాలుగు కొత్త సౌదీ రిలీఫ్ ట్రక్కులు జాబర్ బోర్డర్ క్రాసింగ్ను దాటి జోర్డాన్లోకి చేరుకున్నాయి. సిరియన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి అవసరమైన ఆహారం,వైద్య సామాగ్రిని తీసుకువెళుతున్నాయి. అలాగే సౌదీ ఎయిర్ రిలీఫ్ బ్రిడ్జ్లో భాగంగా ఆహారం, వైద్యం,షెల్టర్ సామాగ్రిని తీసుకుని డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన 13 రిలీఫ్ విమానాలు చేరుకున్నాయి. సంక్షోభ సమయంలో అవసరమైన దేశాలకు సహాయాన్ని అందించడంలో ముందుంటామని సౌదీ అరేబియా తెలిపింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









