‘లులూ’లో ఇండియా ఉత్సవ్ 2025 ప్రారంభం..!!
- January 26, 2025
కువైట్: లులూ హైపర్మార్కెట్ ఇండియా 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా ఉత్సవ్ 2025ని ప్రారంభించింది.ఇది భారతీయ ఉత్పత్తులను ప్రదర్శించే ఫెస్టివల్.. అనేక వస్తువులపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నారు. హైపర్మార్కెట్లోని అల్-రాయ్ అవుట్లెట్లో గ్రాండ్ ఫెస్టివల్ను భారత రాయబారి హెచ్ఈ డా.ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు.భారత ఉత్సవ్ 2025 ఉత్సవం ద్వారా భారతీయ ఉత్పత్తులు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడంలో లులూ హైపర్మార్కెట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అంబాసిడర్ స్వైకా తన ప్రసంగంలో తెలిపారు. కువైట్లోని హైపర్మార్కెట్లోని అన్ని అవుట్లెట్లలో జనవరి 28 వరకు ఇండియా ఉత్సవ్ జరుగుతుంది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







