‘లులూ’లో ఇండియా ఉత్సవ్ 2025 ప్రారంభం..!!
- January 26, 2025
కువైట్: లులూ హైపర్మార్కెట్ ఇండియా 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా ఉత్సవ్ 2025ని ప్రారంభించింది.ఇది భారతీయ ఉత్పత్తులను ప్రదర్శించే ఫెస్టివల్.. అనేక వస్తువులపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నారు. హైపర్మార్కెట్లోని అల్-రాయ్ అవుట్లెట్లో గ్రాండ్ ఫెస్టివల్ను భారత రాయబారి హెచ్ఈ డా.ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు.భారత ఉత్సవ్ 2025 ఉత్సవం ద్వారా భారతీయ ఉత్పత్తులు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడంలో లులూ హైపర్మార్కెట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అంబాసిడర్ స్వైకా తన ప్రసంగంలో తెలిపారు. కువైట్లోని హైపర్మార్కెట్లోని అన్ని అవుట్లెట్లలో జనవరి 28 వరకు ఇండియా ఉత్సవ్ జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!







