‘లులూ’లో ఇండియా ఉత్సవ్ 2025 ప్రారంభం..!!
- January 26, 2025
కువైట్: లులూ హైపర్మార్కెట్ ఇండియా 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా ఉత్సవ్ 2025ని ప్రారంభించింది.ఇది భారతీయ ఉత్పత్తులను ప్రదర్శించే ఫెస్టివల్.. అనేక వస్తువులపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నారు. హైపర్మార్కెట్లోని అల్-రాయ్ అవుట్లెట్లో గ్రాండ్ ఫెస్టివల్ను భారత రాయబారి హెచ్ఈ డా.ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు.భారత ఉత్సవ్ 2025 ఉత్సవం ద్వారా భారతీయ ఉత్పత్తులు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడంలో లులూ హైపర్మార్కెట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అంబాసిడర్ స్వైకా తన ప్రసంగంలో తెలిపారు. కువైట్లోని హైపర్మార్కెట్లోని అన్ని అవుట్లెట్లలో జనవరి 28 వరకు ఇండియా ఉత్సవ్ జరుగుతుంది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









