కాబూల్ లో ఆత్మాహుతి దాడి, 40 మంది పోలీసులు మృతి

- June 30, 2016 , by Maagulf
కాబూల్ లో ఆత్మాహుతి దాడి, 40 మంది పోలీసులు మృతి

ఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది పోలీసులు చనిపోయారు. 100 మంది గాయపడ్డారు. పోలీసు వాహనం లక్ష్యంగా సుసైడ్ బాంబర్ తనను తాను పేల్చివేసుకోవడంతో ఈ ఘటన జరిగింది. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స జరిపిస్తున్నారు. దాడి తమ పనే అని తాలిబన్ ప్రకటించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com