రోడ్లపై ఉపయోగించిన కారు అమ్మకానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది
- June 30, 2016
ఉపయోగించిన కార్లను యజమానులు నిర్లక్ష్యంగా నగరంలో వదిలివేయడం ఆ వాడిన కార్లను అమ్మడం ఒక స్వర్గధామంగా మారిందని రాజధాని గవర్నర్ షేక్ హిషం బిన్ అబ్దుల్రహ్మాన్ ఆల్ ఖలీఫా వాఖ్యానించారు.ఇది ప్రతికూలంగా మారి నగర ప్రాంతంలో శుభ్రత మరియు సౌందర్య రూపాన్ని ప్రభావితం చేస్తుందని ఆయన గుర్తించారు, రాజధాని వీధుల్లో కార్లు అమ్మకం తగ్గించడానికి అధికారులు గట్టిగా పట్టుబట్టేరని వారి కృషి ఫలితంగా కార్లు అమ్మే కాంట్రాక్టర్లుపై కూడా నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. షేక్ హిషం బుధవారం రాజధాని పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాపిటల్ జనరల్ సెక్రటేరియట్ డైరెక్టర్ జనరల్ షేక్ మహమ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, కాపిటల్ సెక్రటేరియట్ కౌన్సిల్ మహమ్మద్ అల్ ఖుజాయ్ ముఖ్యఅధిపతి తదితరులు కూడా హాజరయ్యారు. రోడ్లపై ఉపయోగించిన కార్లు విక్రయించే వారిని శిక్షించడంలో కాపిటల్ గవర్నరేట్ మరియు మనామా మున్సిపాలిటీ ఇకపై తీవ్ర ప్రయత్నాలు చేస్తామని గవర్నర్ కు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







