సింగపూర్లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం
- June 30, 2016
సింగపూర్లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. సౌత్ పరిశ్రమకు చెందిన సినీ తారలు ఈ వేడుకలో సందడి చేశారు. నిన్న జరిగిన కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్తో పాటు పలువురు భామలు తమ డ్యాన్సులతో అలరించారు. ఇక మెగా స్టార్ చిరంజీవికి సైమా గ్రాండ్ వెలకమ్ చెప్తూ, తన 150వ చిత్రానికి బెస్ట్ విషెస్ని అందించింది. అంతేకాదు చిరుని ఫెలిసిటేట్ చేయడానికి స్టేజ్పైకి ఇన్వయిట్ చేసింది సైమా. ఇక ఆ సమయంలో మన తెలుగు సినిమా నటీనటులంతా చిరుతో కలిసి సెల్ఫీ దిగేందుకు స్టేజ్పైకి పరుగులు తీశారు. చిరు కూడా వారితో కలిసి ఉత్సాహంగా సెల్ఫీ దిగారు. రానా, మంచు లక్ష్మీ, శిరీష్, అల్లు అరవింద్, కుష్బూ, సమంత, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సెల్ఫీలో పార్ట్ అయినందుకు తెగ సంతోషపడ్డారు. మొత్తానికి ఈ మెగా సెల్ఫీని చూసిన మెగాస్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









