రియాద్ సీజన్ 2024.. రికార్డు స్థాయిలో 18 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- February 01, 2025
రియాద్: రియాద్ సీజన్ 2024కి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్లకు పైగా సందర్శకులు స్వాగతం పలికినట్లు జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు. ఈ సీజన్ ఇంకా కొనసాగుతోందని, ప్రేక్షకులను ఆకట్టుకునేలా మరిన్ని ప్రపంచ స్థాయి ఈవెంట్లు, ప్రదర్శనలు జరుగుతాయని అల్-షేక్ తెలిపారు.
రియాద్ సీజన్ ఈ సంవత్సరం ఎడిషన్ వినోదం, టెక్నాలజీలో ప్రధాన గ్లోబల్ కంపెనీల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అలాగే ఆర్ట్స్, క్రీడల ప్రపంచాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తుందన్నారు. రియాద్ సీజన్ పర్యాటకం, వినోద రంగాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ సీజన్ థియేట్రికల్, సంగీత ప్రదర్శనలు, ఎస్పోర్ట్స్ టోర్నమెంట్లు, అంతర్జాతీయ ఫుడ్ అనుభవాలు , థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఆకర్షణలతో సహా ప్రత్యేకమైన అనుభవాలను అందిస్తుందని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









