కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం..10వ తరగతి విద్యార్థి మృతి..!!
- February 04, 2025
కువైట్: అబ్బాసియాలోని ఇండియన్ సెంట్రల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మెహదీ హసన్ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.అతను 10వ తరగతి బోర్డు పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అధికారుల కథనం ప్రకారం..శనివారం అర్థరాత్రి అవెన్యూస్ మాల్ సమీపంలో బంగ్లాదేశ్ జాతీయుడైన మెహదీ హసన్ను కారు ఢీకొట్టింది.బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ప్రమాదం జరిగాక కారు డ్రైవర్ స్వయంగా బాలుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







