కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం..10వ తరగతి విద్యార్థి మృతి..!!
- February 04, 2025
కువైట్: అబ్బాసియాలోని ఇండియన్ సెంట్రల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మెహదీ హసన్ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.అతను 10వ తరగతి బోర్డు పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అధికారుల కథనం ప్రకారం..శనివారం అర్థరాత్రి అవెన్యూస్ మాల్ సమీపంలో బంగ్లాదేశ్ జాతీయుడైన మెహదీ హసన్ను కారు ఢీకొట్టింది.బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ప్రమాదం జరిగాక కారు డ్రైవర్ స్వయంగా బాలుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







