అష్ఘల్ అల్ ఖోర్ లో ట్రాఫిక్ ఆంక్షలు..వాహనదారులకు అలెర్ట్..!!
- February 04, 2025
దోహా: అల్ ఖోర్ ప్రాంతంలోని నార్త్ ఇండస్ట్రియల్ రౌండ్అబౌట్ వద్ద పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 10 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అష్ఘల్ పేర్కొంది.ఆ సమయంలో ట్రాఫిక్ ను అనుమతించరని పేర్కొన్నారు.వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







