అష్ఘల్ అల్ ఖోర్ లో ట్రాఫిక్ ఆంక్షలు..వాహనదారులకు అలెర్ట్..!!
- February 04, 2025
దోహా: అల్ ఖోర్ ప్రాంతంలోని నార్త్ ఇండస్ట్రియల్ రౌండ్అబౌట్ వద్ద పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 10 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అష్ఘల్ పేర్కొంది.ఆ సమయంలో ట్రాఫిక్ ను అనుమతించరని పేర్కొన్నారు.వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







