ఒమన్ లో వర్క్ పర్మిట్ల గ్రేస్ పీరియడ్ జూలై వరకు పొడిగింపు..!!
- February 05, 2025
మస్కట్: ఒమన్లో వేతన రక్షణ వ్యవస్థ (డబ్ల్యుపిఎస్) అమలుకు కార్మిక మంత్రి హిజ్ ఎక్సలెన్సీ డా. మహద్ బిన్ సయీద్ బౌయిన్ దశలవారీ విధానాన్ని వివరించారు. ప్రారంభంలో WPS ద్వారా వేతనాలను బదిలీ చేయడంలో విఫలమైన యజమానులు, వాణిజ్య రిజిస్టర్పై మాత్రమే జరిమానాలు విధింస్తున్నారు. అయితే, రాబోయే నెలల్లో వేతనాలు ఆలస్యం లేదా చెల్లించని కారణంగా ప్రభావితమైన కార్మికుల సంఖ్య ఆధారంగా జరిమానాలను చేర్చడానికి ఈ జరిమానాలను విస్తరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. COVID-19 మహమ్మారి కాలంలో జరిగిన WPS ఉల్లంఘనలకు సంబంధించిన ఫీజులు రద్దు అవుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







