ఒమన్ లో వర్క్ పర్మిట్ల గ్రేస్ పీరియడ్ జూలై వరకు పొడిగింపు..!!
- February 05, 2025
మస్కట్: ఒమన్లో వేతన రక్షణ వ్యవస్థ (డబ్ల్యుపిఎస్) అమలుకు కార్మిక మంత్రి హిజ్ ఎక్సలెన్సీ డా. మహద్ బిన్ సయీద్ బౌయిన్ దశలవారీ విధానాన్ని వివరించారు. ప్రారంభంలో WPS ద్వారా వేతనాలను బదిలీ చేయడంలో విఫలమైన యజమానులు, వాణిజ్య రిజిస్టర్పై మాత్రమే జరిమానాలు విధింస్తున్నారు. అయితే, రాబోయే నెలల్లో వేతనాలు ఆలస్యం లేదా చెల్లించని కారణంగా ప్రభావితమైన కార్మికుల సంఖ్య ఆధారంగా జరిమానాలను చేర్చడానికి ఈ జరిమానాలను విస్తరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. COVID-19 మహమ్మారి కాలంలో జరిగిన WPS ఉల్లంఘనలకు సంబంధించిన ఫీజులు రద్దు అవుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!







