ఒమన్ లో వర్క్ పర్మిట్ల గ్రేస్ పీరియడ్ జూలై వరకు పొడిగింపు..!!
- February 05, 2025
మస్కట్: ఒమన్లో వేతన రక్షణ వ్యవస్థ (డబ్ల్యుపిఎస్) అమలుకు కార్మిక మంత్రి హిజ్ ఎక్సలెన్సీ డా. మహద్ బిన్ సయీద్ బౌయిన్ దశలవారీ విధానాన్ని వివరించారు. ప్రారంభంలో WPS ద్వారా వేతనాలను బదిలీ చేయడంలో విఫలమైన యజమానులు, వాణిజ్య రిజిస్టర్పై మాత్రమే జరిమానాలు విధింస్తున్నారు. అయితే, రాబోయే నెలల్లో వేతనాలు ఆలస్యం లేదా చెల్లించని కారణంగా ప్రభావితమైన కార్మికుల సంఖ్య ఆధారంగా జరిమానాలను చేర్చడానికి ఈ జరిమానాలను విస్తరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. COVID-19 మహమ్మారి కాలంలో జరిగిన WPS ఉల్లంఘనలకు సంబంధించిన ఫీజులు రద్దు అవుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!