వాహనదారులకు వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- February 06, 2025
కువైట్: దేశంలో చురుకైన ఆగ్నేయ గాలులు గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం వరకు దుమ్ము ధూళి ఉంటుందని హెచ్చరించారు.రహదారుల పై లోవిజిబిలిటీ ఉంటుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదే సమయంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







