వాహనదారులకు వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- February 06, 2025
కువైట్: దేశంలో చురుకైన ఆగ్నేయ గాలులు గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం వరకు దుమ్ము ధూళి ఉంటుందని హెచ్చరించారు.రహదారుల పై లోవిజిబిలిటీ ఉంటుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదే సమయంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







