రస్ అల్ ఖైమా నగరంలో తెలుగు తరంగిణి ఇఫ్తార్ విందు
- July 01, 2016
పవిత్ర రమదాన్ మాసం పురస్కరించుకుని రస్ అల్ ఖైమా నగరంలో తెలుగు తరంగిణి ఆర్ధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు. తెలుగు తరంగిణి కార్య నిర్వాహక సభ్యులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో రస్ అల్ ఖైమా లేబర్ కాంప్ లో ఉపవాస దీక్ష చేస్తున్న సుమారు 200 మందికి విందు భోజనం, పళ్ళు, స్వీట్స్ మరియు ఖర్జూరం తెలుగు తరంగిణి చిన్నపిల్లల చేతుల మీదుగ పంచిపెట్టారు.
కార్యక్రమానంతరం తెలుగు తరంగిణి అధ్యక్షులు శ్రీ వక్కలగడ్డ వెంకట సురేష్, కార్య నిర్వాహక సభ్యులు శ్రీ సులేమాన్ మట్లాడుతూ రమదాన్ మాసం చిన్న పిల్లలకు సేవా, క్రమశిక్షణ, నిష్ట, దాతృత్వం, ధార్మిక చింతనల ఆవస్యకతలను తెలియచేస్తుంది కనుక పిల్లల చేతుల మీదుగా విందు పంపిణీ చేయటం జరిగింది అని తెలిపారు. ఈసందర్భంగా సభ్యులు తెలుగు తరంగిణి తరఫున అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియచేసారు.




తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







