రస్ అల్ ఖైమా నగరంలో తెలుగు తరంగిణి ఇఫ్తార్ విందు
- July 01, 2016
పవిత్ర రమదాన్ మాసం పురస్కరించుకుని రస్ అల్ ఖైమా నగరంలో తెలుగు తరంగిణి ఆర్ధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు. తెలుగు తరంగిణి కార్య నిర్వాహక సభ్యులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో రస్ అల్ ఖైమా లేబర్ కాంప్ లో ఉపవాస దీక్ష చేస్తున్న సుమారు 200 మందికి విందు భోజనం, పళ్ళు, స్వీట్స్ మరియు ఖర్జూరం తెలుగు తరంగిణి చిన్నపిల్లల చేతుల మీదుగ పంచిపెట్టారు.
కార్యక్రమానంతరం తెలుగు తరంగిణి అధ్యక్షులు శ్రీ వక్కలగడ్డ వెంకట సురేష్, కార్య నిర్వాహక సభ్యులు శ్రీ సులేమాన్ మట్లాడుతూ రమదాన్ మాసం చిన్న పిల్లలకు సేవా, క్రమశిక్షణ, నిష్ట, దాతృత్వం, ధార్మిక చింతనల ఆవస్యకతలను తెలియచేస్తుంది కనుక పిల్లల చేతుల మీదుగా విందు పంపిణీ చేయటం జరిగింది అని తెలిపారు. ఈసందర్భంగా సభ్యులు తెలుగు తరంగిణి తరఫున అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియచేసారు.




తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









