ఖతార్ నుండి రెడ్డి శ్రీనివాస్ మృతదేహం స్వదేశానికి తరలింపు
- July 10, 2015
ఇటీవల ఖతార్ లో అగ్ని ప్రమాదంలో చనిపోయిన శ్రీ రెడ్డి శ్రీనివాస్ మృతదేహం 10 జులై 2015 రాత్రి గం. 08:20 ని. లకు ఖతార్ ఎయిర్ వేస్ ఫ్లయిట్ నెం. QR-500 ద్వారా ఇండియాకు పంపిస్తున్నారు. 11 జులై 2015 న ఉ. గం 02:50 ని. లకు శవ పేటిక హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు చేరుకుంటుంది. తమ స్వగ్రామం పెంటపాడు (పశ్చిమ గోదావరి జిల్లా) వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించాలని మృతుని కుటుంబ సభ్యులు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శవాన్ని స్వదేశానికి తెప్పించుటకు తాడేపల్లి గూడెం కు చెందిన ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గట్టిం మాణిక్యాల రావు (సెల్: +91 98480 79579) గారు కృషి చేశారు.
'మా గల్ఫ్' ప్రతినిధి, హైదరాబాద్
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!







