ఖతార్ నుండి రెడ్డి శ్రీనివాస్ మృతదేహం స్వదేశానికి తరలింపు
- July 10, 2015
ఇటీవల ఖతార్ లో అగ్ని ప్రమాదంలో చనిపోయిన శ్రీ రెడ్డి శ్రీనివాస్ మృతదేహం 10 జులై 2015 రాత్రి గం. 08:20 ని. లకు ఖతార్ ఎయిర్ వేస్ ఫ్లయిట్ నెం. QR-500 ద్వారా ఇండియాకు పంపిస్తున్నారు. 11 జులై 2015 న ఉ. గం 02:50 ని. లకు శవ పేటిక హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు చేరుకుంటుంది. తమ స్వగ్రామం పెంటపాడు (పశ్చిమ గోదావరి జిల్లా) వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించాలని మృతుని కుటుంబ సభ్యులు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శవాన్ని స్వదేశానికి తెప్పించుటకు తాడేపల్లి గూడెం కు చెందిన ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గట్టిం మాణిక్యాల రావు (సెల్: +91 98480 79579) గారు కృషి చేశారు.
'మా గల్ఫ్' ప్రతినిధి, హైదరాబాద్
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









