ఖతార్ నుండి రెడ్డి శ్రీనివాస్ మృతదేహం స్వదేశానికి తరలింపు
- July 10, 2015
ఇటీవల ఖతార్ లో అగ్ని ప్రమాదంలో చనిపోయిన శ్రీ రెడ్డి శ్రీనివాస్ మృతదేహం 10 జులై 2015 రాత్రి గం. 08:20 ని. లకు ఖతార్ ఎయిర్ వేస్ ఫ్లయిట్ నెం. QR-500 ద్వారా ఇండియాకు పంపిస్తున్నారు. 11 జులై 2015 న ఉ. గం 02:50 ని. లకు శవ పేటిక హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు చేరుకుంటుంది. తమ స్వగ్రామం పెంటపాడు (పశ్చిమ గోదావరి జిల్లా) వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించాలని మృతుని కుటుంబ సభ్యులు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శవాన్ని స్వదేశానికి తెప్పించుటకు తాడేపల్లి గూడెం కు చెందిన ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గట్టిం మాణిక్యాల రావు (సెల్: +91 98480 79579) గారు కృషి చేశారు.
'మా గల్ఫ్' ప్రతినిధి, హైదరాబాద్
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







