వేగంగా దాటిపోయే వాహనదారుల కోసం నూతన ట్రాఫిక్ కెమెరాల ఏర్పాటు
- July 02, 2016
కొత్త ట్రాఫిక్ పర్యవేక్షణ కెమెరాలు వేగంగా దాటిపోయే వాహనదారులకు కళ్ళెం వేయటం కోసం బహ్రెయిన్ రహదారులపై ఏర్పాటుచేశారు. వేగంగా దాటిపోయే వాహనం యొక్క సంఖ్య ప్లేట్ ను సులువుగా గుర్తించే కొత్త ఆటోమేటిక్ కెమెరాలను ఒక నెల కంటే తక్కువ కాలంలో తమ సత్తా చూపుతున్నాయని వేగంగా దాటిపోయే పలు వాహనాలను పట్టుకోగలిగేమని ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ధ్రువీకరించారు. వేగవంతంగా వాహనాలలో దాటిపోతున్న 66 మంది డ్రైవర్లను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగించారు.శుక్రవారం డైరెక్టరేట్ జారీ ఒక ప్రకటనలో 17 మంది ఇతర ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలకు ట్రాఫిక్ ఉల్లంఘనల విభాగం సూచిస్తారు అని ఆయన పేర్కొన్నారు.వేగంగా దాటిపోయే వాహనం యొక్క సంఖ్య ప్లేట్ ను గుర్తించే కొత్త ఆటోమేటిక్ కెమెరాలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నిరక్ష్యంగా వాహనాన్ని నడిపే డ్రైవర్లని స్పష్టంగా గుర్తించగలదని షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ మంగళవారం తెలిపారు.చట్టం ప్రకారం అన్నిఉల్లంఘనలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు ట్రాఫిక్ పర్యవేక్షణ శాఖ ప్రారంభించారు,మరియు నేరాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకుంది. ఆస్తులను, ప్రాణాలను రక్షించేందుకు ట్రాఫిక్ నియమాలు అనుసరించడం ద్వారా న్యాయమైన జవాబుదారీతనం డైరెక్టరేట్ ఖచ్చితంగా ప్రదర్శించనుంది. ట్రాఫిక్ లో వేగంగా వాహనాదాలు నడపడం నివారించేందుకు డ్రైవర్లకు డైరెక్టరేట్ పిలుపునిస్తోంది ఈ కెమెరాలు గత నెల జూన్ 11 వ తేదీ నుండి సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని,ఆ స్మార్ట్ పరికరాలని క్రియాశీలకంగా ప్రయోగాత్మక దశలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోబడ్డాయని ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ షేక్ నాజర్ బిన్ అద్బుల్ రహ్మాన్ అల్ ఖలీఫా వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









