పీతల కోసం వేట..నలుగురు వ్యక్తులు అరెస్ట్..!!
- February 19, 2025
మనామా: కమర్షియల్ ఫిషింగ్ నిషేధించిన రక్షిత సముద్ర ప్రాంతంలో చేపలు పట్టిన నలుగురు బంగ్లాదేశ్ వాసులను బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసింది. వారి నుంచి 364 కిలోగ్రాముల పీతలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరిశీలిస్తున్నందని తెలిపారు. బహ్రెయిన్ నియంత్రిత జలాల్లో వారు అక్రమంగా ప్రవేశించారని పేర్కొంది.రెండు పడవలు, చేపల వేటకు ఉపయోగించే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న పీతలను వేలంలో విక్రయించి, వచ్చిన మొత్తాన్ని కోర్టు ఖజానాకు జమచేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







