పీతల కోసం వేట..నలుగురు వ్యక్తులు అరెస్ట్..!!
- February 19, 2025
మనామా: కమర్షియల్ ఫిషింగ్ నిషేధించిన రక్షిత సముద్ర ప్రాంతంలో చేపలు పట్టిన నలుగురు బంగ్లాదేశ్ వాసులను బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసింది. వారి నుంచి 364 కిలోగ్రాముల పీతలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరిశీలిస్తున్నందని తెలిపారు. బహ్రెయిన్ నియంత్రిత జలాల్లో వారు అక్రమంగా ప్రవేశించారని పేర్కొంది.రెండు పడవలు, చేపల వేటకు ఉపయోగించే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న పీతలను వేలంలో విక్రయించి, వచ్చిన మొత్తాన్ని కోర్టు ఖజానాకు జమచేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









