పీతల కోసం వేట..నలుగురు వ్యక్తులు అరెస్ట్..!!

- February 19, 2025 , by Maagulf
పీతల కోసం వేట..నలుగురు వ్యక్తులు అరెస్ట్..!!

మనామా: కమర్షియల్ ఫిషింగ్ నిషేధించిన రక్షిత సముద్ర ప్రాంతంలో చేపలు పట్టిన నలుగురు బంగ్లాదేశ్ వాసులను బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసింది. వారి నుంచి 364 కిలోగ్రాముల పీతలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరిశీలిస్తున్నందని తెలిపారు. బహ్రెయిన్ నియంత్రిత జలాల్లో వారు అక్రమంగా ప్రవేశించారని పేర్కొంది.రెండు పడవలు, చేపల వేటకు ఉపయోగించే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న పీతలను వేలంలో విక్రయించి, వచ్చిన మొత్తాన్ని కోర్టు ఖజానాకు జమచేయాలని ఆదేశించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com