పీతల కోసం వేట..నలుగురు వ్యక్తులు అరెస్ట్..!!
- February 19, 2025
మనామా: కమర్షియల్ ఫిషింగ్ నిషేధించిన రక్షిత సముద్ర ప్రాంతంలో చేపలు పట్టిన నలుగురు బంగ్లాదేశ్ వాసులను బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసింది. వారి నుంచి 364 కిలోగ్రాముల పీతలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరిశీలిస్తున్నందని తెలిపారు. బహ్రెయిన్ నియంత్రిత జలాల్లో వారు అక్రమంగా ప్రవేశించారని పేర్కొంది.రెండు పడవలు, చేపల వేటకు ఉపయోగించే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న పీతలను వేలంలో విక్రయించి, వచ్చిన మొత్తాన్ని కోర్టు ఖజానాకు జమచేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







