రమదాన్ సందర్భంగా పౌరులకు డబుల్ రేషన్..!!
- March 01, 2025
దోహా: అర్హత కలిగిన పౌరులకు సబ్సిడీ ఆహార రేషన్లను రెట్టింపు చేయనున్నట్లు ఖతార్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద, రేషన్ కార్డుపై లభించే బియ్యం, చక్కెర, నూనె, పాలను రమదాన్ ముగిసేవరకు డబుల్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
రమదాన్ సందర్భంగా తగినంత స్టాక్ నిల్వలతో దేశవ్యాప్తంగా 300 పంపిణీ కేంద్రాల ద్వారా ఆహార రేషన్లను పంపిణీ చేస్తామని వెల్లడించింది. పవిత్ర రమదాన్ మాసంలోఈ చొరవ నుండి ప్రయోజనం పొందాలని మంత్రిత్వ శాఖ పౌరులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









