రమదాన్ సందర్భంగా పౌరులకు డబుల్ రేషన్..!!
- March 01, 2025
దోహా: అర్హత కలిగిన పౌరులకు సబ్సిడీ ఆహార రేషన్లను రెట్టింపు చేయనున్నట్లు ఖతార్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద, రేషన్ కార్డుపై లభించే బియ్యం, చక్కెర, నూనె, పాలను రమదాన్ ముగిసేవరకు డబుల్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
రమదాన్ సందర్భంగా తగినంత స్టాక్ నిల్వలతో దేశవ్యాప్తంగా 300 పంపిణీ కేంద్రాల ద్వారా ఆహార రేషన్లను పంపిణీ చేస్తామని వెల్లడించింది. పవిత్ర రమదాన్ మాసంలోఈ చొరవ నుండి ప్రయోజనం పొందాలని మంత్రిత్వ శాఖ పౌరులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







