బిగ్ టికెట్ డ్రా.. Dh20 మిలియన్లు గెలుచుకున్న బంగ్లాదేశ్ ప్రవాసి..!!
- March 04, 2025
యూఏఈ: సోమవారం జరిగిన తాజా బిగ్ టికెట్ అబుదాబి రాఫిల్ డ్రాలో దుబాయ్ లో నివసించే బంగ్లాదేశ్ ప్రవాసి జహంగీర్ అలోమ్ Dh20 మిలియన్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 11న కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 134468తో జహంగీర్ మిలియనీర్ గా మారాడు. జీవితాన్ని మార్చే వార్తను జహంగీర్ కు చెప్పేందుకు హోస్ట్లు రిచర్డ్ మరియు బౌచ్రా అతనికి రెండుసార్లు కాల్ చేయగా.. దురదృష్టవశాత్తు అతను ఫోన్ ఎత్తలేదు. త్వరలోనే అతడిని సంప్రదిస్తామని వారు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 3 రాఫెల్లో గ్రాండ్ ప్రైజ్ విజేత ఆశిక్ పాటిన్హారత్ విజేతను ఎంపిక చేశాడు. అతను సరిగ్గా ఒక నెల తర్వాత ఆశిక్ నేటి విజేతను ఎంపిక చేసే గౌరవాన్ని దక్కించుకున్నాడు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







