బిగ్ టికెట్ డ్రా.. Dh20 మిలియన్లు గెలుచుకున్న బంగ్లాదేశ్ ప్రవాసి..!!
- March 04, 2025
యూఏఈ: సోమవారం జరిగిన తాజా బిగ్ టికెట్ అబుదాబి రాఫిల్ డ్రాలో దుబాయ్ లో నివసించే బంగ్లాదేశ్ ప్రవాసి జహంగీర్ అలోమ్ Dh20 మిలియన్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 11న కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 134468తో జహంగీర్ మిలియనీర్ గా మారాడు. జీవితాన్ని మార్చే వార్తను జహంగీర్ కు చెప్పేందుకు హోస్ట్లు రిచర్డ్ మరియు బౌచ్రా అతనికి రెండుసార్లు కాల్ చేయగా.. దురదృష్టవశాత్తు అతను ఫోన్ ఎత్తలేదు. త్వరలోనే అతడిని సంప్రదిస్తామని వారు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 3 రాఫెల్లో గ్రాండ్ ప్రైజ్ విజేత ఆశిక్ పాటిన్హారత్ విజేతను ఎంపిక చేశాడు. అతను సరిగ్గా ఒక నెల తర్వాత ఆశిక్ నేటి విజేతను ఎంపిక చేసే గౌరవాన్ని దక్కించుకున్నాడు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









