బిగ్ టికెట్ డ్రా.. Dh20 మిలియన్లు గెలుచుకున్న బంగ్లాదేశ్ ప్రవాసి..!!
- March 04, 2025
యూఏఈ: సోమవారం జరిగిన తాజా బిగ్ టికెట్ అబుదాబి రాఫిల్ డ్రాలో దుబాయ్ లో నివసించే బంగ్లాదేశ్ ప్రవాసి జహంగీర్ అలోమ్ Dh20 మిలియన్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 11న కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 134468తో జహంగీర్ మిలియనీర్ గా మారాడు. జీవితాన్ని మార్చే వార్తను జహంగీర్ కు చెప్పేందుకు హోస్ట్లు రిచర్డ్ మరియు బౌచ్రా అతనికి రెండుసార్లు కాల్ చేయగా.. దురదృష్టవశాత్తు అతను ఫోన్ ఎత్తలేదు. త్వరలోనే అతడిని సంప్రదిస్తామని వారు పేర్కొన్నారు.
ఫిబ్రవరి 3 రాఫెల్లో గ్రాండ్ ప్రైజ్ విజేత ఆశిక్ పాటిన్హారత్ విజేతను ఎంపిక చేశాడు. అతను సరిగ్గా ఒక నెల తర్వాత ఆశిక్ నేటి విజేతను ఎంపిక చేసే గౌరవాన్ని దక్కించుకున్నాడు.
తాజా వార్తలు
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!









