మోదీ ని కలిసిన ఒలింపిక్స్కు వెళ్లే అథ్లెట్లు
- July 04, 2016
రియో ఒలింపిక్స్లో భారత్ తరపు పాల్గొనే క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు కలుసుకున్నారు. దిల్లీ మానెక్షా కేంద్రంలోని ఒలింపిక్ విభాగంలో క్రీడాకారులతో మోదీ మాట్లాడారు. ఒలింపిక్స్లో 13 విభాగాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన 100 మంది అథ్లెట్లకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు బ్రెజిల్లోని రియో డీ జెనీరోలో ఒలింపిక్స్ జరగనున్నాయి. 2012 లండన్ ఒలింపిక్స్లో మనదేశంలో తరపున 83 మంది క్రీడాకారులు పాల్గొనగా... ఈసారి ఆ సంఖ్య వంద దాటింది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









