మోదీ ని కలిసిన ఒలింపిక్స్కు వెళ్లే అథ్లెట్లు
- July 04, 2016
రియో ఒలింపిక్స్లో భారత్ తరపు పాల్గొనే క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు కలుసుకున్నారు. దిల్లీ మానెక్షా కేంద్రంలోని ఒలింపిక్ విభాగంలో క్రీడాకారులతో మోదీ మాట్లాడారు. ఒలింపిక్స్లో 13 విభాగాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన 100 మంది అథ్లెట్లకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు బ్రెజిల్లోని రియో డీ జెనీరోలో ఒలింపిక్స్ జరగనున్నాయి. 2012 లండన్ ఒలింపిక్స్లో మనదేశంలో తరపున 83 మంది క్రీడాకారులు పాల్గొనగా... ఈసారి ఆ సంఖ్య వంద దాటింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







