నేడు 'బర్ దుబాయి'లో రక్తదానశిబిరం
- July 11, 2015
దుబాయిలోని సర్వ మత నాన్ ప్రాఫిట్ సంస్థ ఐన "ద సైన్స్ ఆఫ్ స్పిరిట్యూవాలిటీ" వారు తమ 21వ రక్తదాన శిబిరాన్ని బర్ దుబాయి, మీనా బజార్ లోని సింధీ మెమోరియల్ సెంటర్లో నేడు ఏర్పాటుచేయనున్నారు. మానవసేవయే ముఖ్యోద్దేశంగా, లతిఫా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల క్రితం మొదలైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 3000మంది విజయవంతంగా రక్తం దానం చేశారనీ, తద్వారా ఇంచుమించు 10,000మంది జీవితాలను ఆదుకున్నారని తెలియవచ్చింది. రక్తదానం తీసుకునేవారినే కాక, ఇచ్చిన వారికి కూడా మేలు చేస్తుందనీ, రక్తదానం వల్ల రక్తప్రసరణ మెరుగౌతుందని, తద్వారా శరీరంలో ఐరన్ స్తాయి స్థిరంగా ఉంది, రక్తదానం చేసిన ప్రతీసారి ఎర్ర రక్తకణాల ఉత్పత్తి మెరుగౌతుందని శాస్త్రీయంగా నిరూపితమైనట్టు సంస్థ అధికారులు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







