ఖత్ రవాణా చేసే ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
- October 27, 2016మస్కట్ : ఖత్ మాదకద్రవ్యంను ముగ్గురు అక్రమ రవాణాదారులు పంపిణీ చేసే యత్నంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపడంతో వారి దుర్మార్గం బట్టబయలైంది. శలాలః ఒక స్మగ్లింగ్ స్థానానికి చేరుస్తున్న వారి ప్రయత్నం రాయల్ ఒమన్ పోలీసులు అడ్డుకొన్నారు. అదే విధంగా ఒమాన్ లో అక్రమ మద్యం అమ్మకాలు మరియు మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ప్రవాసీయులను అరెస్టు చేశారు
రాయల్ పోలీస్ ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం నార్కోటిక్స్ కంట్రోల్ జట్టులో ధోఫర్ తీరం గార్డ్లు సహకారంతో,ఖత్ యొక్క 2665 కట్టలను అక్రమంగా సుల్తానేట్ లోకి వారు తీసుకువచ్చే ప్రయత్నం అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ ముగ్గురు స్మగ్లర్లు పడవలు ద్వారా సైకోట్రోపిక్ మూలికలు ఆక్రమ రవాణా నేరుగా తరలించే యత్నం సైతం వారు చేసినట్లు పేర్కొన్నారు. వీరి నేరంపై పరిశోధనల ఇప్పటికీ జరుగుతున్నాయని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!