పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
- December 24, 2016కడప జిల్లాపులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఆదివారం క్రిస్మస్ సంబురాలు ఘనంగా నిర్వహించారు. చర్చిలో ఏర్పాటు చేసిన ప్రార్థన కూటమిలో వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి.. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి కూడా ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కోసి అందరికి పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్