రూ 2.5 లక్షల లోపు డిపాజిట్లను ప్రశ్నించం: సీబీడీటీ
- February 07, 2017ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా రూ.5 లక్షలు డిపాజిట్ చేసిన వారి గురించి ఆరా తీస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. మరోవైపు స్క్రూటినీ చేపట్టిన సందేహాత్మక కేసుల్లో మాత్రం పన్ను రీఫండ్లను ఆపి ఉంచడం జరుగుతుందని అన్నారు. అత్యాధునిక డేటా విశ్లేషణ సాధనాలతో రూ. 2లక్షల నుంచి రూ. 80 లక్షలు, అంతకు పైబడిన డిపాజిట్ల మొత్తాలను వేర్వేరుగా గుర్తంచామని చంద్ర తెలిపారు. పన్ను పరమైన ప్రభావాలను ప్రస్తావిస్తూ ఉదాహరణకు పన్ను పరిధిలోకి వచ్చే విధంగా రూ.10 లక్షల పై చిలుకు ఆదాయం గలవారు రూ. 3 లక్షల మేర డిపాజిట్ చేయడం సమర్ధనీయమైనదని, అటువంటి వారిని వదిలివేస్తామని, అయితే మూడేళ్ళలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుడా ఉంటే వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్